మణుగూరుప్రధాన రహదారిపై గుంతలను పూడ్చాలి
మణుగూరు ప్రధాన రహదారిపై భారీ గుంతలు వెంటనే పూడ్చాలి నమస్తే ఇందూర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలై 13 జిల్లా కలెక్టర్కు మాజీ జడ్పీటీసీ పాల్వంచ దుర్గ వినతి మణుగూరు: మణుగూరు పట్టణ ప్రధాన రహదారిపై ఏర్పడిన భారీ గుంతలను అత్యవసరంగా పూడ్చడంతో పాటు శాశ్వతంగా నాణ్యమైన బీటీ (BT) రహదారి నిర్మాణం చేపట్టాలని మాజీ జడ్పీటీసీ పాల్వంచ దుర్గ జిల్లా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మణుగూరు ప్రధాన...