టి ఆర్ ఎస్ పార్టీ బలోపేతానికి యువత కృషి చేయాలి: పార్టీ అధ్యక్షురాలు కవిత

టి ఆర్ ఎస్ పార్టీ బలోపేతానికి యువత కృషి చేయాలి: పార్టీ అధ్యక్షురాలు కవి నమస్తే ఇందూర్/ కామారెడ్డి, ఆగస్టు 2: టి ఆర్ ఎస్ పార్టీని కామారెడ్డి జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు యువత ముందుండి పనిచేయాలని ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని టి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో కామారెడ్డి జిల్లా యువ నాయకుడు ఆదిల్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజా సమస్యలు, పార్టీ విస్తరణకు సంబంధించిన...