Author: నమస్తే ఇందూర్

ప్రెస్ అకాడమిక్ చైర్మన్గా నియమితులు అయినందుకు జర్నలిస్టుల సంబరాలు ఉమ్మడి పుల్కల్ మండలం/నమస్తే ఇందూరు/ఫిబ్రవరి 26. కే యాదయ్య చీఫ్ బ్యూరో జర్నలిస్టు రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న జాతీయ నాయకుడు కే శ్రీనివాస్ రెడ్డి ను రెండోసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని రెండోసారిగా ప్రభుత్వం నియమించినందుకు ఆందోల్ నియోజకవర్గం కేంద్రం మైన జోగిపేటలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం(టీయూడబ్ల్యూజే ఐజేయు) ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని జర్నలిస్టులు అందరూ గురువారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు టపాకాయలు భారీ ఎత్తున కాలుస్తూ స్వీట్లు పంపిణీ చేస్తూతమసంబరాలుజరుపుకున్నారు .జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం శ్రమిస్తున్న శ్రామికుడు అక్షరము అనే ఆయుధాన్ని చేబుని నవ సమాజ నిర్మాణం కోసం పయనిస్తున్న బాటసారి అటు పత్రిక రంగంలో ఇటు జర్నలిస్టు నాయకుడిగా సమర్థవంతంగా పాత్ర పోషిస్తూ ఎవరికి అన్యాయం జరగకుండా జోడు పాత్రలకు న్యాయం చేస్తూ…

Read More

శివాలయ విగ్రహా ప్రతిష్టాపన ఉత్సవాలలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్. జహీరాబాద్/ ఫిబ్రవరి 26(నమస్తే ఇందూర్ ప్రతినిధి ) జహీరాబాద్ మండలంలోని గోవింద్ పూర్ గ్రామములోని శివాలయంలో విగ్రహా ప్రతిష్టాపన సందర్భంగా జరుగుతున్న ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ మాజి చెర్మెన్ వై.నరోత్తం పాల్గొన్నారు. ఈ కార్యక్ర మంలో సర్పంచ్ జి వెంకట్ మాజీ సర్పంచ్ లు శంకర్ జి నర్సింలు బి చెంద్రయ్య ఎన్ భూమ్ రెడ్డి వీర్ శెట్టి చెంగల్ జైపాల్ విశ్వనాథ్ జి రాజు పి నారాయణ యం విష్ణువర్ధన్ రెడ్డి యస్ రాజు ఏ నర్సింలు జి అంజన్న మారుతి జి రాములు జి రాజుఏ జగన్ శ్రీనివాస్ హన్మంతుయస్.సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

Read More

మెదక్ జిల్లా కలెక్టర్కు ఆరు నెలల జైలు శిక్ష ఉమ్మడి మెదక్ జిల్లా/నమస్తే ఇందూర్/ఫిబ్రవరి 18. కే యాదయ్య చీఫ్ బ్యూరో. మెదక్ జిల్లా కలెక్టర్ కోర్టు ధిక్కరణకు పాల్పడిన మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్కు హైకోర్టు 6 నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. చేగుంట మండలం బోనాల్లోని భూ వివాదంపై ఇరుపక్షాలకు నోటీసులిచ్చి పరిష్కరించాలన్న కోర్ట్ ఆదేశాలను కలెక్టర్ అమలు చేయలేదు. తగిన ఆధారాలు లేకుండా దరఖాస్తును తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ కె. లక్ష్మణ్, ఆయన ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని తీర్పు వెలువరించారు.

Read More

మహాశివరాత్రి పర్వదినాన రోడ్డు ప్రమాదం… ఒకరి మృతి చికిత్స నిమిత్తం అచ్చంపేట ఆసుపత్రికి తరలింపు నమస్తే ఇందూర్, ఉప్పునుంతల మండల రిపోర్టర్ పి హన్మంత్ , నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రధాన రహదారిపై మహాశివరాత్రి పర్వదినం రోజు విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. అచ్చంపేట-మన్ననూర్ ప్రధాన రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. అచ్చంపేట మండలం బోల్గాట్ పల్లి గ్రామం వద్ద ఉన్న చంద్ర సాగర్ వంతెన సమీపంలో అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (టీజీ 31 జెడ్ 0057) ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకు నడుపుతున్న మహంకాళి మహేష్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక భాగంలో కూర్చున్న పల్లవి తీవ్రంగా గాయపడగా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం…

Read More

కౌంటింగ్ సెంటర్ వద్ద జర్నలిస్టుల ధర్నకౌంటింగ్ సెంటర్ వద్ద జర్నలిస్టుల ధర్నా నమస్తే ఇందూర్, కామారెడ్డి ఫిబ్రవరి 13 DPRO కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద జర్నలిస్టులకు కనీస సౌకర్యాలు లేవని సమాచార సేకరణకు సమాచారం పంపడానికి ఏర్పాటు చేయలేదని జర్నలిస్టుల ఆందోళన చేపట్టారు.అధికారుల వైఖరి పై వ్యతిరేకంగా నినాదాలు రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చే వరకు నిరసన చేస్తాంమని నినాదాలు పోలింగ్ రోజు కూడా కామారెడ్డి జిల్లాలో జర్నలిస్ట్ లకు పాసులు ఇవ్వలేదని నినాదాలు కౌంటింగ్ సెంటర్ వద్ద కనీస సౌకర్యాలు లేవని నిరసన నినాదాలు చేశారు కామారెడ్డి డిపిఆర్ఓ వైఖరి పై నిరసనలు కనీస సౌకర్యాలు ఎల్ఇడి సౌకర్యం సమాచార సేకరణకు సమాచారం పంపడానికి ఏలాంటి సౌకర్యాలు ఏర్పాట్లు చేయలేదని నిరసనలు వార్త సేకరణకు పంపడానికి ఏర్పాటు చేయలేదని జర్నలిస్టులు నిరసన నినాదాలు కనీసం వాటర్ సౌకర్యం లేదని  అధికారుల పోలీసుల వైఖరిపై వెంటనే కామారెడ్డి డీ పీ ఆర్ ఓ నీ వెంటనే సస్పెండ్ చేయాలని…

Read More

నేడు మూడు గ్రామాల్లో సీఎం కప్ పోటీలు నమస్తే ఇందుర్ (న్యూస్) మద్నూర్ ప్రతినిధి,జి శ్రీకాంత్ jan 17 కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలంలోని మూడు గ్రామాల్లో శనివారం సీఎం కప్ _ 2026 పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జగదీష్ అనిల్ కుమార్ తెలిపారు, ఉదయం 10: 30 గంటలకు డోంగ్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో, మధ్యాహ్నం 12:00 గంటలకు లింబూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో, ఒంటి గంటకు ఒంటి గంటకు మొఘ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జగదీష్ అనిల్ కుమార్ వివరించారు, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు,

Read More

ఎమ్మెల్యే మేఘా రెడ్డి జన్మదినం సందర్భంగా నోట్ పుస్తకాల పంపిణీనమస్తే ఇందుర్ పెబ్బేర్ జనవరి 8వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే  తూడి మేఘా రెడ్డి పుట్టినరోజు వేడుకలు గురువారం పెబ్బేరు మున్సిపాలిటీ పదో వార్డులోని చెంచువాడ మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.వనపర్తి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్,తనయుడు యువ నాయకులు అక్కి మణిదీప్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వనపర్తి జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్,పెబ్బేరు మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ సాగర్ మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్,రామన్ గౌడ్,భాను ప్రకాష్ రెడ్డి,రణధీర్ రెడ్డి,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేష్, వినయ్,అశోక్,మనీ గౌడ్ ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More

బిచ్కుందలో సర్పంచులు–ఉపసర్పంచుల ఆత్మీయ సమ్మేళనం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నేతృత్వం డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథిజుక్కల్ ప్రతినిధి పండు వారి నాగభూషణం నమస్తే ఇందూర్ న్యూస్ దినపత్రిక 4 జనవరికామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రంలో గల బండయప్ప ఫంక్షన్ హాల్ లో ఈరోజు జుక్కల్ నియోజకవర్గం లోని సర్పంచులు, ఉపసర్పంచుల కోసం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం అత్యంత ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమాన్ని జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు స్వయంగా నేతృత్వం వహించి నిర్వహించగా, నియోజకవర్గ అభివృద్ధి దిశగా ఆయన చూపిన చొరవ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సమ్మేళనానికి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథిగా హాజరై, కార్యక్రమానికి రాజకీయ ప్రాధాన్యతను పెంచారు.ఈ సందర్భంగా మాట్లాడిన డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గ్రామ పాలనకు వెన్నెముకలైన సర్పంచులు, ఉపసర్పంచుల సేవలు అమూల్యమైనవి. కాంగ్రెస్…

Read More

*సావిత్రిబాయి పూలే జయంతి.. సందర్భంగా ఆ తల్లికి ఘన నివాళులు అర్పిస్తున్న* .. *సర్పంచ్* *దిడ్డి మోహన్ రావు* *భారతదేశంలో తొలి మహిళా.. ఉపాధ్యాయురాలిగా, స్త్రీ విద్యకు పునాదులు వేసిన మహనీయురాలు..* *సావిత్రిబాయి పూలే గారి జయంతిని, కాటాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో ఘనంగా జరుపుకున్నాము* . *జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఈ సందర్భంగా గౌరవంగా స్మరించుకుంటున్నాం* . *విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నిరూపించిన సావిత్రిబాయి పూలే గారి సేవలు నేటికీ మహిళలకు, ఉపాధ్యాయులకు ప్రేరణగా నిలుస్తున్నాయి అని..* *సర్పంచ్ దిడ్డి మోహన్ రావు అన్నారు..* *ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ముండ్రాతి రాజమౌళి మాజీ సర్పంచులు పులి నరసయ్య మేడిశెట్టి నరసింహయ్య మాజీ ఎంపిటిసి దానక నర్సింగ రావు ఉపసర్పంచ్ పాలకుర్తి బాబు మాజీ పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ ఇందారపు లాలయ్య మాజీ కోఆప్షన్ మెంబెర్ దిలావర్ ఖాన్ గ్రామ కమిటీ తడక హరీష్…

Read More

విద్య దీప శిఖ, సావిత్రిబాయి పూలే * సావిత్రిబాయి జ్యోతిబాపూలే జయంతోత్సవ శుభాకాంక్షలు  * రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ * ఉమనగారి కృష్ణ గౌడ్ కవి గేయ రచయిత సావిత్రీబాయి ఫూలే విద్యా విప్లవ శంఖారావం..అక్షరాల అంధకారంలోఆడబిడ్డల అడుగులు బంధించబడిన రోజుల్లోఒక దీపశిఖలా వెలిగిన పేరు సావిత్రీబాయి ఫూలే!కులం గోడల్ని కూల్చిన కలం ఆమెది,లింగ వివక్షను లెక్కచేయని అడుగు ఆమెది,పుస్తకాన్ని ఆయుధంగా మార్చిన తొలి పోరాట శక్తిఈ దేశానికి ఆమె అందించిన వరం!1848 జనవరి ఒకటి…పూణే గడ్డపైమొదటి మహిళా పాఠశాల తలుపులు తెరిచిన వేళవిద్యకు కొత్త ఉదయం మొదలైంది!బ్రాహ్మణ కట్టుబాట్లకు ప్రశ్నగా,మూఢనమ్మకాలకు మంటగా,ఆడపిల్లల చేతిలోచాక్ ముక్క పెట్టిన విప్లవం ఆమెది!వితంతువుల కన్నీళ్లకు కవచమై,అనాధ శిశువులకు అమ్మ ఒడిగా మారి,“మహిళా సేవా మండలి” ద్వారామానవత్వాన్ని ఉద్యమంగా మార్చింది!దళితుల కోసం తెరిచిన పాఠశాల కేవలం భవనం కాదు,అది సమానత్వానికి పునాది!ఉచిత విద్య… మధ్యాహ్న భోజనం…ఆకలితో కాదు, ఆశతో చదవమన్న సందేశం!కరువు కాలంలోరెండువేల అనాథలకుఆమె గుండెనే ఆశ్రమం…ఆమె ప్రేమే పాఠ్యపుస్తకం!జ్యోతిరావు…

Read More