Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- ప్రెస్ అకాడమిక్ చైర్మన్గా నియమితులు అయినందుకు జర్నలిస్టుల సంబరాలు
- శివాలయ విగ్రహా ప్రతిష్టాపన ఉత్సవాలలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్.
- మెదక్ జిల్లా కలెక్టర్కు ఆరు నెలల జైలు శి
- నైతిక విజయం కాంగ్రెస్ దే – నీలం మధు ముదిరాజ్
- వట్పల్లి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం దర్గా ఏ హాజ్రత్ సయ్యద్ షా ఖ్వాజ దాస్ షరీప్ 40వ వార్షిక ఆరాధన మహోత్సవం లో పాల్గొన్న మంత్రి
- జోగిపేట ఎస్ ఐ పాండుగౌడ్ కు స్వల్ప గాయాలు
- కోహీర్ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్కు కైవాసం.
- శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
Author: నమస్తే ఇందూర్
సావిత్రిబాయి పూలే ఆశయాలు చిరస్మరణీయం. సంగారెడ్డి జిల్లా/ నమస్తే ఇందుర్/ జనవరి 3/ అందరూ నియోజవర్గం రిపోర్టర్ నాగరాజుఈరోజు సంగారెడ్డిలో సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది, ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆశన్న గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ, భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని ఆమె మహిళల చదువుకు అభ్యున్నతి కోసం కృషిచేసిన మహనీయురాలని వారు అన్నారు. సామాజిక న్యాయం కోసం అంటరాని తల నిర్మూలన కోసం, స్త్రీల హక్కుల కోసం తన జీవితాంతం త్యాగం చేసి పోరాడిన వీరనారి సావిత్రిబాయి పూలే అని వారు గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో స్త్రీల గౌరవం కోసం, సామాజిక న్యాయం కోసం…
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల బలోపేతానికి ఆసుపత్రులను అనుసంధానం చేస్తున్నాం పేదవారి ఆరోగ్య భద్రత ప్రభుత్వ బాధ్యత. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలను అందించటం వరం RMP , PMP ల అంశం న్యాయస్థానం పరిధి లో ఉన్నది RMP , PMP ల సమస్యల పరిష్కరానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్శింహ శాసన మండలి లో వెల్లడి సంగారెడ్డి జిల్లా/ నమస్తేర్/ జనవరి 3 / ఆందోల్ నియోజకవర్గ రిపోర్టర్ నాగరాజు శాసన మండలి లో రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ RMP /PMP లపై గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలిపారు. పేదవారి ఆరోగ్య భద్రత ప్రభుత్వ బాధ్యత అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య , ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేస్తున్నామన్నారు. రాష్ట్ర విద్య , వైద్య శాఖల…
సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వారు సేవలు మరువలేనివి.మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆమె సేవలు చిరస్మరణీయం.సంగారెడ్డి జిల్లా/ నమస్తే ఇందూర్ / జనవరి 3 / ఆందోల్ నియోజకవర్గం రిపోర్టర్ నాగరాజు నెహ్రూ మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జోగిపేట యందు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.పి .రమేష్ సార్ గారి అధ్యక్షతన, ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో *సావిత్రిబాయి పూలే గారి 195 వ* జయంతి సందర్భంగా *మహిళా ఉపాధ్యాయుల* దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ముందుగా కళాశాలలోని మహిళా అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సావిత్రిబాయి పూలే వంటి వారిని ఆదర్శంగా తీసుకొని చదువుతోపాటు అన్ని రంగాలలో నైపుణ్యాన్ని సాధిస్తూ మహిళలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలియజేయడం జరిగింది. మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులకు *వ్యాసరచన మరియు ఉపన్యాస* పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకుల చేత విద్యార్థులకు…
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్)
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్)* జహీరాబాద్ ప్రతినిది నమస్తేఇందుర్ జనవారి3 అఖిల్ రిపోర్టర్ ఆర్సి ఇంచార్జ్ జహీరాబాద్ లో భారీ పారిశ్రామిక పనులు వేగవంతం నిమ్స్ ప్రాజెక్ట్ చుట్టుపక్కల 50 కిలోమీటర్ల వరకు భూముల ధరలకు రెక్కలు* గతంలో ఒక ఎకరం భూమి లక్షలాల్లో ఉంటే 2026 నూతన సంవత్సరం సందర్భంగా భూముల రేట్లు కోట్లల్లో పలుకుతున్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు పెట్టుబడి అడ్డగా మారుతున్న జహీరాబాద్ ప్రాంత భూములు* గత రెండు సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భూములు కొనుగోలు గాని అమ్మకాలు గానీ జరగలేదు కానీ జహీరాబాద్ ప్రాంతంలో నిమ్స్ పనులు పూర్తిగా ప్రారంభం కావడం వల్ల ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు పెట్టుబడి దార్లకు మంచి శుభ సూచికం ఈ ప్రాంత ప్రజలు తెలుపుతున్నారు జహీరాబాద్ ప్రాంతంలో లక్షలాది మందికి ఉపాధితో పాటు చిన్న చిన్న వ్యాపారస్తులకు మరియు పెట్టుబడిదారులకు జహీరాబాద్ ప్రాంతం సరైన అడ్డగా…
సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా సింగూర్ గురుకులంలో ప్రిన్సిపల్ ఆగమయ్య TSUTF సూపరిండెంట్ చేతులు మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ.సింగూరు గురుకులంలో ప్రిన్సిపాల్ ఆగమయ్య, సూపరిండెంట్ గంగాధర్ చేతుల మీదుగా TSUTF క్యాలెండర్ ఆవిష్కరణ సంగారెడ్డి జిల్లా/ నమస్తే ఇందుర్/ జనవరి 3/ అందోల్ నియోజవర్గం రిపోర్టర్ నాగరాజుపుల్కల్: సావిత్రి బా య్ పూలే జయంతి సందర్భంగా సింగూర్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ను సింగూర్ ప్రిన్సిపాల్ ఆగమయ్య, సూపరిండెంట్ గంగాధర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న TSUTF ను కొనియాడారు. ఈకార్యక్రమంలో TSUTF పుల్కల్ మండల ప్రధాన కార్యదర్శి తేరటి నరసింహ , కార్యదర్శి బొమ్మ శ్రీనివాస్, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పటాన్చెరు జోగిపేట గవర్నమెంట్ హాస్పిటల్ ఆకస్మికంగా తనిఖీ చేసిన తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ సంగారెడ్డి జిల్లా/ నమస్తే ఇందూర్ / జనవరి 3/ ఆందోల్ నియోజకవర్గం రిపోర్టర్ నాగరాజు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ శనివారం సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెర్ ,జోగిపేట పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ సౌజన్య , వైద్యులతో కలిసి ఆస్పత్రిలోని వార్డులన్నీ కలియతిరిగారు. ఆస్పత్రిలో రోగులతో నేరుగా ముచ్చటించారు. ఇక్కడ అందుతున్న వైద్య తీరు గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురమ్మని ఆయన కోరగా ఎలాంటి సమస్యలు లేవని పేషెంట్లు వెల్లడించినట్లు వైద్యులు తెలిపారు.
బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్న ఎక్సైజ్ సీఐ ను సస్పెండ్ చేయాలి సిపిఎం ఆందోల్ డివిజన్ కార్యదర్శి విద్యాసాగర్ ప్రజల ప్రాణాలంటే జోగిపేట మోనార్క్ ఎక్సైజ్ సిఐ కి అంతా చులువనా.?. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం అందోల్ డివిజన్ రిపోర్టర్ నాగరాజు నమస్తే ఇండోర్ డిసెంబర్ 26 బెల్టు షాపులు వారు ఇచ్చే మామూళ్లకు ఆశపడి బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్న జోగిపేట ఎక్సైజ్ సీఐ సాగర్ రెడ్డి ని వెంటనే సస్పెండ్ చేయాలని శనివారం సిపిఎం ఆందోల్ డివిజన్ కార్యదర్శి విద్యాసాగర్ అన్నారు. ఈ సందర్భంగా జోగిపేటలో ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పుల్కల్ మండలానికి చెందిన లక్ష్మి సాగర్ సర్పంచ్ మా గ్రామంలో బెల్ట్ షాపులను నివారించండి అని ఫోన్ చేస్తే బెల్ట్ షాపుల ద్వారే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. మీరు అలాంటిది మానుకోండి అని ప్రజల ప్రాణాలు మాకు అవసరం లేదు అని ఇష్టానుసారంగా మాట్లాడడం చాలా…
* వేం నరేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా వారికి శాలువాలతో సన్మానించిన డి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ * ప్రజలకు సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధి తో తనదైన శైలితో ప్రజా పోరా సామజ సంక్షేమానికి అండగా ఉంటున్న సీఎం రేవంత్ రెడ్డి . సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం రిపోర్టర్ నమస్తే ఇందు నాగరాజు డిసెంబర్ 26 26 డిసెంబర్ శుక్రవారం ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన ప్రజలకు సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధిలో తనదైన శైలితో నిత్యo ప్రజా పౌర సమాజ సంక్షేమానికి అండగా ఉంటున్న ముఖ్యమంత్రి ప్రజా పాలన వ్యవహారాల ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి జన్మదిన సందర్భంగా వారికి శాలువాతో పూల బొకే తో ఘనంగా సన్మానించిన సంగారెడ్డి జిల్లా డి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్ రావు మరియు ఐఎన్టియుసి పటాన్చెరు…
సంగారెడ్డి జిల్లా కంది మండలం కంది ఎక్స్ రోడ్ నియర్ గవర్నమెంట్ స్కూల్ దగ్గర యాక్సిడెంట్ సంగారెడ్డి జిల్లా/కంది మండలం/నమస్తే ఇందూర్/డిసెంబర్ 27. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్మెయిన్ రోడ్ హైవే ఐదు గంటల 21 నిమిషములకు బస్సు మరియు టిప్పర్ ఆక్సిడెంట్ ఈ సంఘటనలో భాగంగా మన అంబులెన్స్ 108 అంబులెన్స్ కంది అంబులెన్స్ లో టోటల్గా 16 మంది వ్యక్తిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ 16 మంది చితగాత్రులలో చాలామందికి గాయాలు తలకు గాయము ముఖంకు గాయము శరీర భాగాలకు గాయాలు కావడం జరిగింది ఈ సంఘటనలో కంది అంబులెన్స్ సిఎంటి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ చిరంజీవి పైలట్ ఉదయ్ కుమార్ ఈ 16 మందికి క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇందులో భాగంగా సంగారెడ్డి అంబులెన్స్ 102 మరియు చోటకు అంబులెన్స్ మరియు ఈ సంఘటనలో ఐదు మంది అంబులెన్స్ లో…
మద్నూర్ మండలం కాంగ్రెస్ పార్టీ దన్నుర్ ఎంపీటీసీ బరిలో అంతాపూర్ వాసి వాగుమరే జైవంత్ జుక్కల్ ప్రతినిధి పండు వారి నాగభూషణం నమస్తే ఇందూర్ న్యూస్,26, డిసెంబర్ మద్నూర్ మండలం లోని అంతాపూర్ గ్రామ వాసి అయిన వాగుమరే జైవంత్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ధనుర్ పరిధిలో మంచి ప్రజలతో మమేకంగా ఉన్నారు దన్నుర్ పరిధి ప్రజల కూడా వారు పోరులో ఉండాలని మేము అంతా అయిన వెంట ఉన్నాం అని ఒక ప్రకటనలో తెలియజేశారు వారికి కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం యువ నాయకులకి మేము ఉన్నాం అని ధీమా వ్యక్తం చేశారుకాంగ్రెస్ పార్టీ కి నిరంతర కృషి చేస్తున ఆ యువ నాయకుడికి కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదం ఉండాలని ధనుర్ పరిధి ప్రజలు కొనియాడారు










