Author: నమస్తే ఇందూర్

పెద్దగోపులారం గ్రామంలో గణపతి నిమార్జన మహోత్సవంసంగారెడ్డి సెప్టెంబర్ 04 (నమస్తే ఇందూర్) మునిపల్లి మండలంలోని పెద్దాగోపులారం గ్రామంలో వినాయక నవ రాత్రులు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు అను నిత్యం వేదపండితులచే ఉదయం సాయంత్రం వేళల్లో దంపతులచే పూజ కార్యక్రమలు ఘనంగా నిర్వహించారు. నవరాత్రులు పురస్కరించుకొని అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన మండపము వద్ద మొదటి రోజు నుండి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కుటుంబసమేతంగా పూజలో పాల్గొన్నారు. బ్యాబారి రామయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తొమ్మిదవ రోజు వినాయక పూజలు చేసి నిమర్జనం వాహనాన్ని ముస్తాబ్ చేసి భాజా భజంత్రీలతో చిన్నపిల్లలకు కోలాటాలు వాడుతూ రంగ రంగ వైభవంగా తిరుగుతూ వినాయకుడిని గొర్రెగటు బుగ్గరమణ చెరువు సమీపంలోకి తీసుకెళ్లి నిమజ్జనం ఘనంగా చేశారు. అంబేద్కర్ యూత్ సభ్యులు మాట్లాడుతూ పెద్ద గోపులారం గ్రామ ప్రజలు ఎల్లవేళల సుఖసంతోషాలతో ఉండాలని మీ వినాయకుని కోరుకున్నామని ప్రతి…

Read More

పెద్దారెడ్డిపేట్ గ్రామంలో గణపతి నిమార్జన మహోత్సవంసంగారెడ్డి సెప్టెంబర్ 04 (నమస్తే ఇందూర్) పుల్కల్ మండలంలోని పెద్దారెడ్డి పెట్ గ్రామంలో వినాయక నవ రాత్రులు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు అను నిత్యం వేదపండితులచే ఉదయం సాయంత్రం వేళల్లో దంపతులచే పూజ కార్యక్రమలు ఘనంగా నిర్వహించారు. నవరాత్రులు పురస్కరించుకొని మల్లికార్జున యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన మండపము వద్ద మొదటి రోజు నుండి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కుటుంబసమేతంగా పూజలో పాల్గొన్నారు. మల్లికార్జున యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తొమ్మిదవ రోజు వినాయక పూజలు చేసి నిమర్జనం వాహనాన్ని ముస్తాబ్ చేసి భాజా భజంత్రీలతో చిన్నపిల్లలకు కోలాటాలు వాడుతూ రంగ రంగ వైభవంగా తిరుగుతూ వినాయకుడిని సింగూర్ ప్రాజెక్ట్ సమీపంలోకి తీసుకెళ్లి నిమజ్జనం ఘనంగా చేశారు. మల్లికార్జున యూత్ సభ్యులు మాట్లాడుతూ పెద్ద రెడ్డి పేట్ గ్రామ ప్రజలు ఎల్లవేళల సుఖసంతోషాలతో ఉండాలని మీ వినాయకుని కోరుకున్నామని…

Read More

అందోల్ లో విద్యా ప్రగతికి పెద్దపీట దామోదర్ రాజనర్సింహ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిప్రభుత్వ విద్యాసంస్థల్లో పారిశుధ్య కార్యక్రమాల్లో మున్సిపల్ సిబ్బంది భాగస్వామ్యం చేయాలిఅందోల్,చౌట్కూర్ మండలాలలోరూ.31.24 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి దామోదర్సంగారెడ్డి సెప్టెంబర్ 04 నమస్తే ఇందూర్ :-  అందోల్ నియోజకవర్గం లో విద్యా ప్రగతి పెద్ద పీఠ వేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. గురువారం ఆందోల్, చౌటకూర్ మండలాల లోని పలు అభివృద్ధి , సంక్షేమ , ప్రభుత్వ విద్యాసంస్థలలో రూ. 31.24 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా తో మాట్లాడారు రాష్ట్రంలో అందోల్ నియోజకవర్గాన్ని విజ్ఞాన భాండాగారం గా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల విద్యాసంస్థలు రానున్న మూడు సంవత్సరాల్లో దశల వారీగా పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు మంత్రి తెలిపారు.విద్యాసంస్థల లో కావలసిన మౌలిక వసతుల కల్పన…

Read More

సబ్ రిజిస్టార్ ఆదాయానికి సర్వర్ సమస్య గండి కొట్టిందా …..?• ఎంత పనిచేసిందే…. నెట్వర్క్..?నమస్తే ఇందూర్,కామారెడ్డి సెప్టెంబర్ 03,కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నెట్వర్క్ సమస్యతో బుధవారం ఒక్క డాక్యుమెంట్ కూడా రిజిస్ట్రేషన్ కాకపోవడంతో లావాదేవీలు ఒక్కసారిగా ఆగిపోవడముతో వినియోగదారులు తిరుగుమొహం పట్టారు.కొంపముంచిన ….వాన…సామాన్యులకే కాదు వర్షం …సబ్ రిజిస్టార్ కార్యాలయానికి కూడా నష్టాన్ని కలిగించినదని ప్రజలు అంటున్నారు.వర్షాల కారణంగా నెట్వర్క్ కేబుల్స్ పాడైపోవడముతో సమస్య తలెత్తిందని డాక్యుమెంట్ రైటర్ లు గుసగుసలాడుతూ సబ్ రిజిస్టార్ కార్యాలయం ముందు నెట్ వర్క్ ఎపుడస్తుందో అని వేయి కళ్ల తో ఎదురుచుతు పడిగాపులు కాస్తున్నారు.కొసమెరుపు….ఒక్క డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కాకపోవడంతో వాన కొంపముంచిందనీ రిజిస్ట్రేషన్ చేసేవారి రోజు వారి ఆదాయానికి గండి పడిందని సదరు అధికారి బాధపడ్డట్లు విశ్వసనీయ సమాచారం…

Read More