Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- ప్రెస్ అకాడమిక్ చైర్మన్గా నియమితులు అయినందుకు జర్నలిస్టుల సంబరాలు
- శివాలయ విగ్రహా ప్రతిష్టాపన ఉత్సవాలలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్.
- మెదక్ జిల్లా కలెక్టర్కు ఆరు నెలల జైలు శి
- నైతిక విజయం కాంగ్రెస్ దే – నీలం మధు ముదిరాజ్
- వట్పల్లి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం దర్గా ఏ హాజ్రత్ సయ్యద్ షా ఖ్వాజ దాస్ షరీప్ 40వ వార్షిక ఆరాధన మహోత్సవం లో పాల్గొన్న మంత్రి
- జోగిపేట ఎస్ ఐ పాండుగౌడ్ కు స్వల్ప గాయాలు
- కోహీర్ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్కు కైవాసం.
- శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు
Author: rayala polayya
నూతన సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం సంగారెడ్డి డిసెంబర్ 22 చోటకుర్ మండలంలోని పోసాని పల్లి గ్రామంలో నూతన కార్యవర్గం గ్రామపంచాయతీ సర్పంచ్ గా పల్లె రేణుక- బాలరాజ్ ఉప సర్పంచ్ గా రమేష్ మరియు గ్రామ వర్డ్ సబ్యులుగా మెంబర్లు అందరూ కలిసిమెలిసి నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది గ్రామ వర్డ్ నెంబర్ లుగా మన్నే స్థిరవీర్, గొలగారి శాంతమ్మ, చంద్రమ్మ, అదే షేకమ్మ, చిందం విట్టల్, ప్రభాకర్, పల్లె విజయలక్ష్మి అందరూ గ్రామ ప్రజల సమక్షంలో నూతన కార్యవర్గంలో అందరు ఎన్నుకోవడం జరిగిందని గ్రామ సర్పంచ్ పల్లె రేణుక అన్నారు ఈ కార్యక్రమం గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఆధ్వర్యంలో ఊరు పెద్దలు మధ్యలో ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు మన గ్రామ అభివృద్ధి కోసం మేము పాటుపడతామని అభివృద్ధి కోసమే గ్రామ ప్రజలు కూడా మీరు సహకరించారని వారు కోరారు.
మాలపాడు గ్రామపంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం సంగారెడ్డి జిల్లా/సదాశివపేట మండలం/మాలపాడు గ్రామం/నమస్తే ఇందూర్/డిసెంబర్ 22. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్. మాలపాడు గ్రామపంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఈ కార్యక్రమము మాలపాడు గ్రామపంచాయతీలో ఉదయం 10:30కు గ్రామపంచాయతీ సెక్రెటరీ కళావతి ఆధ్వర్యంలో నూతన సర్పంచిగా ప్రమాణస్వీకారం చేయించడం జరిగింది నూతన సర్పంచిగా. దేవుని సంతోష్ గౌడ్. ఉప సర్పంచ్ గా ఆర్ మొగులయ్య. ఒకటో వార్డ్ మెంబర్ ఎండి ఖలీమ్. రెండో వార్డ్ మెంబర్ ఆర్ మల్లమ్మ. మూడో వార్డ్ మెంబర్ ఆర్ మొగులయ్య. నాలుగో వార్డ్ మెంబర్ యం ప్రభూ. ఐదో వార్డ్ మెంబర్ టీ పుల్లమ్మ. ఆరో వార్డ్ మెంబర్ కే పున్నెమ్మ. ఏడో వాడు మెంబర్ డి రవి. ఎనిమిదవ వార్డ్ మెంబర్ యండి హసీనా బేగం. వీరందరూ తోని మాలపాడు పంచాయతీ సెక్రెటరీ కళావతి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం…
గ్రీన్ అవేర్ నెస్ మాస్ ప్లాంటేషన్ కార్యక్రమం విజయవంతం నమస్తే ఇందూర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ 26 హైదరాబాద్ : చరిత్రత్మకమైన విద్యార్థి గ్రీన్ అవేర్నెస్ మాస్ ప్లాంటేషన్ కార్యక్రమం సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ హైదరాబాద్ లోని తుర్కయం జిల్ లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులను యువతను ముందుకు తీసుకురావడానికి గాను ఈ పౌర బాధ్యత కార్యక్రమం ముఖ్యమైన మైలురాయిగా ఈసీజీ ఫౌండేషన్ , సెయింట్ పాల్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భారీ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పదివేల మొక్కలు నాటారు. దీనికిగాను 200 మంది విద్యార్థులు 20 మంది అధ్యాపకులు ఈసీజీ ఫౌండేషన్కు చెందిన సేవాభావ వాలంటీర్లు పాల్గొన్నారు. భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన పచ్చని పర్యావరణాన్ని అందించాలని లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్రిటిష్…
ఐటిసి పిఎస్పిడి చరిత్రలో కొత్త అధ్యయనం: మా అగ్రిమెంట్ మేమే చేసుకుంటాం అంటున్న కాంట్రాక్ట్ కార్మిక జేఏసి… నమస్తే ఇందూర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 29 కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి ఇలాంటి చైతన్యం కదా కావాల్సింది కార్మికుల్లో… 14వ వేతన ఒప్పందం కాంట్రాక్టు కార్మిక జేఏసీ తోనే జరపాలి – 13వ వేతన ఎల్ టి ఏ పెండింగ్ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి – జాయింట్ లేబర్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారులకు వినతి సారపాక ఐ టి సి పి ఎస్ పి డి లో త్వరలో జరగబోయే 14వ వేతన ఒప్పందం కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ తోనే జరిపించాలని వరంగల్ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారి రాజేంద్రప్రసాద్, ఖమ్మం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారి విజయ్ భాస్కర్ రెడ్డి లకు బుధవారం పలు డిమాండ్లతో కూడిన వినతి…
నవంబర్ 2న మండల కేంద్రంగా నాయకపోడు యువ గర్జన నమస్తే ఇందురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 29• తప్పుడు ప్రచారాలు నమ్మోద్దు..దమ్మపేట మండలంలో నాయకపోడు సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లాధ్యక్షుడు సోమనేని శివశంకర ప్రసాద్ మాట్లాడుతూ, నవంబర్ 2న మండల కేంద్రంలో జరగనున్న “నాయకపోడు యువ గర్జన” పేరుతో జరుగుతున్న కార్యక్రమానికి రిజిస్టర్ నంబర్ 141/2015తో నమోదైన నాయకపోడు సంఘానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.కొంతమంది స్వార్థపరులు తమ స్వ ప్రయోజనాల కోసం ఇతర గిరిజన సంఘం ఆధ్వర్యంలో నాయకపోడు దేవతల ఊరేగింపు పేరుతో నాయకపోడు జాతిని మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ తప్పుడు ప్రచారాలకు భ్రమ చెందవద్దని, నాయకపోడు కుల పెద్దలు, మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత సంఘం ఏకతకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.సమావేశంలో కార్యదర్శి తాళదుర్గయ్య, భోగి వీరస్వామి, పూసి గోవర్ధన్, కొయ్యల అచ్యుతరావు, రావుల శ్రీనివాసరావు, అల్ల జంగం, గడ్డం వెంకటేశ్వరరావు, పాశం…
గ్రామ సమస్యలపై ఎమ్మెల్యే జారే కు పట్టభద్రులు వినతిపత్రం నమస్తే ఇందూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అక్టోబర్ 29 వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జారే సంభందిత అధికారులకు పరిశీలించవల్సిందిగా ఆదేశాలు దమ్మపేట మండలం, గండుగులపల్లిలో గల అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ క్యాంపు కార్యాలయంలో బుధవారం దమ్మపేట గ్రామ పట్ట భద్రులు కలిసి దమ్మపేటలో గల ప్రధాన సమస్యలు జనరల్ జూనియర్ కాలేజీ, ఐ.టి.ఐ, పాలిటెక్నిక్ వంటి వృత్తి విద్యా కోర్సులకు సంభందించిన కాలేజీల ఏర్పాటు. డ్రైనేజ్ లో మురుగు పోక నిల్వ ఉండి దుర్వాసన మరియు దోమల వృద్ధి నివారణకు చర్యలు చేపట్టడం. నూతన గ్రంధాలయంకు స్థలం కేటాయించారు అని తెలిసింది కావున ఆ గ్రంధాలయంకు ఆధునిక టెక్నాలజీ వసతులతో మరియు పోటీ పరీక్షలకు సైతం దీటుగా ఏర్పాటుచేసి, నిర్వహణలో గ్రామ పట్టభద్రుల భాగస్వామ్యం ఉండేటట్లు చేయుట గురించి. రద్దీ ప్రాంతంలో రోడ్ల పై వ్యాపారుల ఆక్రమణ తొలగించుట గురించి.…
ఎమ్మెల్యే జారే ఆర్థిక సహాయంతో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నమస్తే ఇందూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 29 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి ప్రైమరీ స్కూల్ లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మండల ప్రజలకు ఆహ్వానం పలికారు. అశ్వారావుపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సహకారంతో నియోజకవర్గ ప్రజల కోసం అక్టోబరు 30/10/ 2025 గురువారం రోజున గండుగులపల్లి లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని హైదరాబాద్లోని ప్రముఖ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ శిబిరాన్ని నిర్వహిస్తోంది. సమయం : ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 03:00 గంటల వరకు వేదికస్థలం : గండుగులపల్లి ప్రైమరీ స్కూల్ గ్రౌండ్, నిర్వాహకులు: బసవతారకం హాస్పిటల్, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆర్థిక సహకారంతో క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించి, చికిత్స చేయడం ద్వారా సంపూర్ణంగా…
జీ ఎన్ ఎం కోర్సులో చేరికలకు గడువు తేదీ పొడగింపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. జయలక్ష్మి నమస్తే ఇందూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అక్టోబర్ 29 కొత్తగూడెం :జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నుండి తెలియజేయబడినదేమనగా — జీ ఎన్ ఎం(జనరల్ నర్సింగ్ మిడ్విఫరీ ) కోర్సులో చేరికలకు గడువు తేదీ 18 అక్టోబర్ నుండి 10 నవంబర్ వరకు పొడిగించబడినది.అందువల్ల అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. జయలక్ష్మి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.
గో రక్ష దళ్ నేషనల్ ఇన్చార్జ్గా మద్దిశెట్టి సా నమస్తే ఇందూర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 29 భారతీయ యువ సేవ సంఘ్ న్యూఢిల్లీ జాతీయ కార్యాలయం నుండి మద్దిశెట్టి సామేలు ని గో రక్ష దళ్ నేషనల్ ఇన్చార్జ్గా నియమించడం జరిగింది. భారతీయ యువ సేవ సంఘ్ అనేది కేంద్ర ప్రభుత్వంలోని 1. హోం మంత్రిత్వ శాఖ, 2. గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ, మరియు 3. ఎం ఎస్ ఎం ఈ మంత్రిత్వ శాఖలతో అనుబంధంగా పనిచేస్తూ, 4. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సిద్ధాంతాలకు అనుసంధానంగా నడుస్తున్న ఏకైక సంస్థగా గుర్తింపు పొందింది. మద్దిశెట్టి సామేలు ని ఈ పదవికి నియమించడంలో సహకరించిన • భారతీయ యువసేన నేషనల్ ఫౌండర్ డాక్టర్ భరణి బాలకృష్ణన్ , • జాతీయ అధ్యక్షులు డాక్టర్ రోషన్ గుప్తా జీ, • నేషనల్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ సౌరవ్ దాస్…
అధికారులకు చెప్పినా,,,, శూన్యం నమస్తే ఇందూర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 29 దున్నపోతు మీద వాన పడ్డట్టు నాకేం కాదులే అన్నట్టు, మణుగూరు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ప్రజా సమస్యలు పట్టించుకోవడంలేదని మణుగూరు సామాజిక కార్యకర్త కర్నె రవి ఎద్దేవా చేశారు. మన ఊరు సురక్ష బస్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు షాపు యజమానులు,కూరగాయల యజమానులు ఫుట్పాత్ ఆక్రమించి అద్దెకు ఇచ్చుకుంటూ వ్యాపారాల సాగిస్తూ అక్రమ సంపాదన సంపాదిస్తున్నారని, ఫలితంగా బాటచారులు నడవడానికి ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మణుగూరు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ, నిమ్మకు నీరెట్టినట్టు నచ్చినట్టుగా వివరిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫుట్పాతులు ఆక్రమణ నిలిపివేయకపోతే, జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని అన్నారు.










