Author: Matta Sabitha

నైతిక విజయం కాంగ్రెస్ దే.. బీఆర్ఎస్ ,బీజేపీ అనైతిక రాజకీయాలు.. సంగారెడ్డిజిల్లా, పటాన్చెరు, 16,పీబ్రవరి, (నమస్తే ఇందూర్) బీసీ బిడ్డను ఎదగనియ్యకుండా పన్నాగాలు.. మెడలు పట్టి గెంటేసినా పార్టీ కి ఎంపీ రఘునందన్ మద్దతు.. ఓటమితో కుంగిపోయేది లేదు.. కలిసికట్టుగా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తాం.. పదమూడు మంది కౌన్సిలర్లను ఘనంగా సన్మానించిన నీలం.. వారి పోరాటానికి, ఐకమత్యానికి అభినందనలు.. ఇస్నాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో నైతిక విజయం కాంగ్రెస్ పార్టీ దేనని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. సోమవారం ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల చైర్మన్ ఎన్నిక అనంతరం ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు. బీసీ బిడ్డ ఎదుగుదలను ఓర్చుకోలేక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు కుమ్మక్కు రాజకీయాలకు తెర లేపారని ఆరోపించారు. పొద్దున లేస్తే టీవీ ఛానల్లో బీఆర్ఎస్ పై హరీష్ రావు పై ఆరోపణలు చేసే దొర…

Read More

వట్పల్లి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం దర్గా ఏ హాజ్రత్ సయ్యద్ షా ఖ్వాజ దాస్ షరీప్ 40వ వార్షిక ఆరాధన మహోత్సవం లో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహ సంగారెడ్డి జిల్లా /నమస్తే ఇందూర్ /ఫిబ్రవరి 16/అందోల్ నియోజకవర్గం ప్రతినిధి నాగరాజు సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం దర్గా ఎ హజ్రత్ సయ్యద్ షా ఖ్వాజా దాస్ ఖాజా షరీఫ్ గారి 40 వ వార్షిక ఆరాధన మహోత్సవం (ఉర్సు ఉత్సవం) లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. వట్పల్లి మండల కేంద్రంలో ఉన్న ఖ్వాజా షరీఫ్ దర్గా ను దర్శించుకున్నారు. షరీఫ్ దర్గా కు చద్దర్ ను సమర్పించారు. దర్గా లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం, సామూహిక భోజనశాలలో నేలపై కూర్చోని భక్తులతో కలిసి మంత్రి దామోదర్ రాజనర్సింహ సహపంక్తి భోజనం చేసి తన నిరాడంబరాన్ని…

Read More

చౌటకూరు మండల్ సరపల్లి వద్ద పోలీస్ వాహనాన్ని డి కొట్టిన లారీ జోగిపేట ఎస్ ఐ పాండుగౌడ్ కు స్వల్ప గాయాలు సంగారెడ్డి వెల్నెస్ హాస్పిటల్ లో చికిత్స సంగారెడ్డి జిల్లా /నమస్తే ఇందూర్ /ఫిబ్రవరి 16/అందోల్ నియోజకవర్గం ప్రతినిధి నాగరాజు సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లో వింత చోటు చేసుకుంది. హైవేపై ఆగి ఉన్న పోలీస్ వాహనాన్ని వెనుక నుంచి ఢీ కొట్టిన డీసీఎం సంగారెడ్డి జిల్లా సరాపల్లి గ్రామ శివారులో నాందేడ్ హైవే ఎన్హెచ్ 161 జాతీయ రహదారి అర్ధరాత్రి చోటుచేసుకుంది. జోగిపేట పోలీస్ స్టేషన్ కు చెందిన వాహనం ధ్వంసం కాగా జోగిపేట ఎస్సై పాండు, డ్రైవర్ సల్మాన్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. విధి నిర్వహణ భాగంగా జాతీయ రహదారిపై పెట్రోల్ నిర్వహిస్తుండగా క్రమంలో ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు జోగిపేట నుండి సంగారెడ్డి వైపు వెళ్తున్న ఎస్సై పాండు నాందేడ్ అకోలా జాతీయ…

Read More

కోహీర్ మున్సిపల్ చైర్మన్ పీఠం కాంగ్రెస్కు కైవాసం.-చెర్మన్ గా మ్యాతరి అశోక్ ప్రమాణ స్వీకారం.జహీరాబాద్/కోహిర్/ఫిబ్రవరి 16(నమస్తే ఇందూర్ ప్రతినిధి అనిల్ కుమార్):-  సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మున్సిపాలిటీ లో కాంగ్రెస్ జెండా ఎగిరింది హోరాహోరిగా సాగిన ఎన్నికల్లో ఏంఐఏం. స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో కాంగ్రెస్ మెజారిటీ సాధించింది. కోహిర్ మున్సిపల్ చైర్మన్ గా యo. అశోక్ వైస్ చైర్మన్ గా మొహమ్మద్ అబ్దుల్ హన్నాన్ జావీద్ ఎన్నికయారు అధికారుల సమక్షంలో వీరిద్దరూ బాధ్యతలు చేపట్టారు. వారితో పాటు కౌన్సిలర్ గ అభ్యర్థులు ప్రమాణస్వీకారం చేసారు. చైర్మన్ పీఠం దక్కదంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకొంటున్నారు.ఈ కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్ బాబా ఫసియేద్దీన్ ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు. అస్మా జహీరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ ప్రసాద్ రెడ్డి కోహీర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శంషీర్ అలీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు…

Read More

శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు▪️దర్శించుకున్న బీసీ వెల్పర్ ఆఫీసర్ కేశురాం దంపతులు ఝరాసంగం ప్రతినిధి నమస్తే ఇందూర్ ఫిబ్రవరి 16ఝరాసంగం మండల కేంద్రం లో శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా సాగాయి. ఈ సందర్భంగా బీసీ వెల్పర్ ఆఫీసర్ కేశురాం దంపతులు ఆ పరమేశ్వరునికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూనిబద్దతకు, అచంచల విశ్వాసానికి, త్యాగానికి ప్రతీకగా ఉపవాస ధీక్షలతో, జాగారాలతో శివరాత్రి పండుగను హిందువులు జరుపుకుంటారని, సృష్టి లయకారునిగా శివున్ని భక్తి ప్రపత్తులతో కొలుచుకుంటారని తెలంగాణ ప్రజలకు, ప్రజలకు ఆ మహాశివుడు ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను ప్రసాదించాలని ఆ పరమేశ్వరుడిని వేడుకున్నానన్నారు.

Read More

అందోల్ జోగిపేట మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం ఏర్పాటుచైర్మన్గా ఎస్ కిష్టారెడ్డి వైస్ చైర్మన్గా ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు)నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం. ప్రజల ఆకాంక్ష మేరకు అభివృద్ధిసంగారెడ్డి జిల్లా / నమస్తే ఇందుర్ / ఫిబ్రవరి 16/ ఆందోల్ నియోజకవర్గం ప్రతినిధి నాగరాజు అందోల్ జోగిపేట మున్సిపాలిటీ నూతన చైర్మన్గా ఎస్ కిష్టారెడ్డి, వైస్ చైర్మన్గా ఆకుల సత్యనారాయణ చిట్టిబాబు ఎన్నికయ్యారు. సోమవారం అందోల్ జోగిపేట మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మొత్తం 20 మంది వార్డ్ కౌన్సిలర్ సభ్యులకు 16 మంది కాంగ్రెస్ ఒకరు కాంగ్రెస్ రెబల్ మూడు బి ఆర్ ఎస్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారిగా జిల్లా పౌర సరఫరాల మేనేజర్ అంబదాస్ రాజేశ్వర్ మున్సిపల్ కమిషనర్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను అందరు కౌన్సిలర్ల సమన్వయంతో ఎన్నుకోవడం జరిగింది . ఈ సందర్భంగా…

Read More

తుజాల్ పూర్ లో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నమస్తే ఇందూర్ కామారెడ్డి జిల్లా బీబీపేట్ తుజాల్ పూర్ గ్రామం హనుమాన్ దేవాలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి శనివారం హనుమాన్ దేవాలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుందని భక్తులు అందరూ హాజరై కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు.

Read More

*సంగారెడ్డి సెంట్రల్ జైలు (కంది )లో జిల్లా న్యాయ* *సేవాధికార సంస్థ కార్యదర్శి ఆకస్మిక తనిఖీ*  సంగారెడ్డి, జిల్లా/నమస్తే ఇందూర్/జనవరి 9/కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య కంది లోని సంగారెడ్డి సెంట్రల్ జైలును ఆకస్మికంగా సందర్శించి సమగ్ర తనిఖీనిర్వహించారు.ఈ సందర్భంగా జైలులోని బెరక్కులు, ఖైదీల గదులు, వంటగది, బాత్రూంలు, నిల్వ గదులు తదితర విభాగాలను పరిశీలించి జైలు ఆవరణ మొత్తం తిరిగి పరిశీలించారు. ఖైదీలతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారికి అందుతున్నసదుపాయాలు, భోజన నాణ్యత, ఆరోగ్య సౌకర్యాలు తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు.అన్ని బెరక్కులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, ఖైదీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని జైలు సూపరింటెండెంట్‌కు సూచించారు. అలాగే ఖైదీలకు…

Read More

ఘనంగా ముందస్తు స్వామి వివేకానంద జయంతి వేడుకలు జహీరాబాద్/జనవరి 10(నమస్తే ఇందూర్ అనిల్ కుమార్ ఇంచార్జి) సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జహీరాబాద్ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకొని స్థానిక స్రవంతి జూనియర్ కళాశాలలో సెమినార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సహకార్యవాహ శ్రీనివాస్ మాట్లాడుతూ స్వామి వివేకానంద జనవరి 12,1863 వ సంవత్సరంలో జన్మించాడు. అతి చిన్న వయసులోనే ఆధ్యాత్మికతకు అలవాటు పడి శ్రీ రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యులుగా చేరి సన్యాసం పుచ్చుకొని భారతదేశం యొక్క సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడం అదేవిధంగా చికాగోలో జరిగిన అంతర్జాతీయ సమావేశాలలో భారతదేశం యొక్క గ్రంథం భగవద్గీతను అత్యంత అడుగు బాగానపెట్టి అవమానించడం జరిగింది కానీ ఆ యొక్క సమావేశంలో వివేకనందుడు మాట్లాడినటువంటి ఒక మాటలకు ఆకర్షితులైనటువంటి ప్రజల యొక్క ఆకాంక్షను మేలుకొలుపుతూ ఉపన్యాసించడం…

Read More

*సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల* *మౌలిక సదుపాయాలు కల్పన సంస్థ* *చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి*సంగారెడ్డి జిల్లా/నమస్తే ఇందూర్/జనవరి 10. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గారు సంగారెడ్డి పట్టణంలోని వివిధ కాలనీ లో సీసీ రోడ్డు సీసీ డ్రైన్ లో డంబార్ రోడ్డులు సంగారెడ్డి గంజి లో15 లక్షల తో డంబార్ రోడ్డు బై పాస్ సన్ రైస్ హాస్పిటల్ ncap నిధులు తో 50 లక్షల తో బిటి రోడ్డు, 25లక్షల తో రాజీవ్ పార్క్ ముందు CC రోడ్డు,12 వార్డ్ లో 10లక్షల రూపాయలు తో అండర్ గ్రౌండ్ డ్రైన్,18 లక్షల రూపాయలు తో వార్డ్ నెంబర్ 33 లో మురికి కాల్వ వార్డ్ 31 లో 10 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్పనులు మొత్తం 1కోటి 75 లక్షల పనులను ప్రారంభించి పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే…

Read More