Author: Matta Sabitha

కార్యకర్తల అభీష్టం మేరకే డీసీసీ అధ్యక్షుడి ఎంపిక.. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం — ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నమస్తే ఇందూర్, కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 17, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష(డీసీసీ ప్రెసిడెంట్) ఎంపిక ప్రక్రియలో భాగంగా గురువారం నిజాంసాగర్ మండల కేంద్రంలో జుక్కల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశాన్ని నిర్వహించిన జుక్కల్ ఏమ్మేల్యే లక్ష్మీ కాంతారావు ఈ సమావేశానికి విచ్చేసిన ఏఐసీసీ అబ్జర్వర్ శ్రీ రాజ్ పాల్ ఖరోలాకి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు.. “ఓట్ చోర్ – గద్దే చోడ్ ” సిగ్నేచర్ క్యాంపెయిన్ దేశంలో ఓట్ల చోరీ జరిగిందని, దొంగ ఓట్లతో గెలిచిన దేశ ప్రధాని మోడీ వెంటనే గద్దె దిగాలని రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా”ఓట్ చోర్ -…

Read More

30 ఏళ్ల తర్వాత మళ్లీ..! నమస్తే ఇందూర్, డెస్క్ అక్టోబర్ 17 చట్ట సవరణ తర్వాత ‘ఇద్దరు పిల్లల నిబంధన’ ఎత్తివేతకు అవకాశం హైదరాబాద్‌: ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర మంత్రిమండలి తాజా నిర్ణయంతో.. 30 ఏళ్లుగా అమల్లో ఉన్న నిబంధనకు బ్రేక్‌ పడనుంది. కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు పంచాయతీరాజ్‌ సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా పేర్కొంటూ 1994లో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన చట్టం 1995 మే 31 నుంచి అమల్లోకి వచ్చింది. గత ఏడాది నవంబరులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ నిబంధనను ఎత్తివేసింది. గత సంవత్సరం డిసెంబరులో దీన్ని ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా నిర్ణయించగా.. పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించారు. అయితే, తెలంగాణలో సంతానోత్పత్తి రేటుపై శాస్త్రీయ…

Read More